అందరికి ఆహ్వానం


కీర్తి శేషులు కొడాలి మల్లిఖార్జున రావు గారి ప్రధమ వర్ధంతి ది. 14 అక్టోబర్ 2016 న వీరన్నపాలెంలో మా స్వగృహం లో జరుగుతుంది.  ఈ సందర్బంగా వీరన్న పాలెం గ్రామంలో ది. 15 అక్టోబర్ 2016 న "కొడాలి మల్లిఖార్జున రావు లక్ష్మిదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్  (KOMALA CHARITABLE TRUST - Reg. 50/2016)" ఆవిర్బవ సదస్సు మరియు    ఉచిత  దంత వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నారు. S.B.N. హైస్కూల్ ఆవరణలో జరిగే కార్యక్రమం లో  గుంటూరులో ఉన్న సిబార్ డెంటల్ కళాశాల మరియు హాస్పిటల్ వారు వైద్య సేవలు అందజేస్తున్నారు.
డాక్టర్ మువ్వా సురేష్ బాబు గారి సారధ్యంలో సిబార్ దంత వైద్యులు రోగులను పరీక్షించి తగిన చికిత్స చేస్తారు. ఈ వైద్య శిభిరంలో కోమల చారిటబుల్ ట్రస్ట్ వారు  అవసరమైన మందులను  రోగులకు ఉచితంగా పంపిణి చేస్తారు. అందరికి ఆహ్వానం, సుస్వాగతం.  
  
ఈనాడు-14-09-2016
ఆంధ్ర జ్యోతి -14-09-2016


Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కోవిడ్ -19 పై అవగహన సదస్సు

రిపబ్లిక్ దినోత్సవం - విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు